Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లు

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (08:38 IST)
దేశ వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంటే శుక్రవారం వరకు పలు రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. భద్రక్ - ఖరగ్‌పూర్ సెక్షన్‌లో బహనగ బజార్ వద్ద నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి మంగళవారం తెలిపారు. 
 
ఇందులో భాగంగా, 28వ తేదీన హౌరా - సత్యసాయి ప్రశాంతి నిలయం (22831), హైదరాబాద్‌ - షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (22849), షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (12773), విశాఖ - షాలిమార్‌(22854), తాంబరం - సంత్రాగచ్చి (22842), పుదుచ్చేరి - హౌరా (12868), చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌ (22826) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, 29న ఎస్‌ఎంవీ బెంగళూరు - హౌరా (22888), చెన్నై సెంట్రల్‌ - సంత్రాగచ్చి (22808), 30న సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా (22832), సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (22850) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments