Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kavamma: అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ గుండెపోటుతో కుప్పకూలి భక్తుడు మృతి (video)

సెల్వి
సోమవారం, 2 జూన్ 2025 (14:12 IST)
Man
తిరుపతి- వెంకటగిరి కావమ్మ తిరునాళ్లలో విషాదం చోటుచేసుకుంది. ఈ తిరునాళ్లలో భాగంగా అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో శోభన్ బాబు అనే వ్యక్తి అమ్మవారికి దిష్టి తీస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ తిరునాళ్లలో భక్తులు కంకణాలు ధరించి, అగ్ని గుండం ప్రవేశం చేస్తారు. కావమ్మ, మారెయ్య జీవిత చరిత్రను భక్తులకు వినిపిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments