Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే పాలకమండలిలో కేసీఆర్ బంధువులకే చోటు : సతీశ్ మాదిగ

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (13:35 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురికి అవకాశం కలిపిస్తే అందులో ఐదు మందిని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవ్వరూ లేరని టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీశ్ మాదిగ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తితిదే పాలక మండలిలో మొత్తం కేసీఆర్ బంధువులు స్నేహితులు ఉన్నారు. మిగతా ఇద్దరు వైకాపాకి చెందినవారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో తితిదే మండలిలో తెలంగాణ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలు ఇచ్చేవారు. చివరికి విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి దళితులకు అవకాశం కల్పించారు. 
 
ఇపుడు తెలంగాణ రాష్ట్రం నుండి కేసీఆర్ ఒక్క దళితుడు, గిరిజనుడు, బీసీలకు అవకాశం కల్పించలేదు. ఈయన ప్రభుత్వంలో మాదిగలకు ఎలాగూ అవకాశం ఇవ్వలేదు. కనీసం తితిదేలో సభ్యుడుగానైనా నియమించ లేదు. మాదిగలపై కేసీఆర్ భయంకరంగా వివక్ష చూపుతున్నారు అని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments