Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల విక్రయం

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (19:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్లలో రేపు ఉదయం అనగా 24-12-20, 6.00 గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్లను జారీ చేస్తారు.
 
1. మహతి ఆడిటోరియం
2. మునిసిపల్ కార్యాలయం
3. రామచంద్ర పుష్కరిణి
4. వైకుంఠపురం కొత్త కూరగాయల మార్కెట్
5.  బైరాగిపట్టెడ లోని రామానాయుడు స్కూలు

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments