Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత

Srisailam
Webdunia
శనివారం, 20 జూన్ 2020 (17:18 IST)
సూర్య గ్రహణం కారణంగా ఆదివారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. శనివారం రాత్రి 10 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసి 21వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు తెరువనున్నట్లు ఈవో చెప్పారు.

సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాలు కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు. సూర్య గ్రహణం రోజు పరోక్ష సేవలను కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు.

శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనానికి దేవస్థానం చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం పరిశీలించారు. క్యూలైన్ల ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకొని దర్శనానికి వచ్చారు.

భక్తులు భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు ఏర్పాట్లు, అవగాహన కోసం ఫ్లెక్సీబోర్డుల ఏర్పాటు వంటి అంశాలను ఈవో రామారావు వారికి వివరించారు. అంతకుముందు కలెక్టర్‌, ఎస్పీ నక్షత్రవనంలో మొక్కలు నాటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments