Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నేడు టెట్ పరీక్షా ఫలితాలు రిలీజ్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. గత ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ టెట్ పరీక్షల్లో 407329 మంది పరీక్ష రాశారని చెప్పారు. వారిలో 58.07 శాతం మంది అర్హత సాధించినట్టు తెలిపింది. 
 
అయితే, శుక్రవారం నుంచి అభ్యర్థులు వారి మార్కుల వివరాలను htpps//:cse.ap.gov.in/DSE/ అనే వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీనే ఈ ఫలితాలు విడుదలకావాల్సివుంది. కానీ, పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఫలితాల్లో జాప్యం ఏర్పడింది. 
 
మరోవైపు, 5.25 లక్షల మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అంతమందికి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయలేక విద్యాశాఖ చేతులెత్తేసింది. దీంతో దాదాపు లక్ష మందికిపైగా అభ్యర్థులు ఈ పరీక్షకు దూరమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments