Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చేసింది.. కానీ మనస్పర్థలు.. కొబ్బరిబొండాలు నరికే కత్తితో?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (16:11 IST)
ఇష్టపడి సహజీవనం చేశారు. కొన్నాళ్లు వీరి వ్యవహారం అంతా సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో కోపం తట్టుకోలేని మహిళ... కొబ్బరిబొండాలు నరికే కత్తితో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై దాడికి దిగింది. విచక్షణా రహితంగా కత్తితో నరికి పరారయ్యింది. కృష్ణా జిల్లాలో తిరువూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. తిరువూరు బైపాస్‌ రోడ్డులో టీస్టాల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు వీరంకి శ్రీనివాసరావు. గత కొన్నేళ్లుగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన మణి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య గొడవులు దాడికి కారణమయ్యాయి. దీంతో ఆగ్రహించిన మణి కొబ్బరి బోండాలు నరికే కత్తితో మణిని నరికింది. ఆపై అక్కడ నుంచి పారిపోయింది.  
 
ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు.. ఇంట్లో అపస్మారక స్థితిలో పడివున్న శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలు మణి కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments