Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో తిరుపతి వెంకన్న

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (07:11 IST)
తిరుపతి భక్తులకు ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం. ప్రపచంలోనే అతి పెద్దదైన హిందూ దేవాలయం. స్వామిని చూసి తరించాలని కూడా ఎంతో మంచి ఆశిస్తారు. తిరుపతికి ప్రతి నిత్యం వెల్లువలా జనం వస్తూంటారు.
 
విశాఖవాసులకు తిరుమల అంటే కడు దూరమే. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వారంతా తిరుపతి వస్తారు. ఇపుడు అటువంటి భక్త జనుల కోసం టీటీడీ పాతిక కోట్ల రూపాయల వ్యయంలో పదెకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తున్న వెంకన్న ఆలయం ఇపుడు పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

మూడేళ్ళ క్రితం ఈ ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యయి. ఇక ఈ ఆలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట్ర అంకురార్పణ కార్యక్రమాలు ఈ నెల 9 నుంచి మొదలు కానున్నాయి.
ఈ నెల 13న ఈ ఆలయాన్ని ప్రారంభిస్తారు అంటున్నారు. విశాఖ సాగర తీరం రుషికొండ వద్ద నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభతో ఇకమీదట విలసిల్లనుంది. మొత్తానికి భక్తుల కోసం వెంకన్న విశాఖలో కొలువుతీరాడని ఆధ్యాత్మికపరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments