Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న వద్ద రూ.20 కోట్ల ఓల్డ్ కరెన్సీ.. స్వామివారిని అరెస్టు చేస్తారా? భక్తుల సెటైర్లు

తిరుమల వెంకన్న వద్ద రూ.20 కోట్ల పాత కరెన్సీ నోట్లు ఉన్నాయి. కేంద్రంతోపాటు భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాల మేరకు పాత కరెన్సీని కలిగివున్నవారిని అరెస్టు చేయాలి. మరి ఇపుడు తిరుమల వెంకన్నను అరెస్టు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (11:03 IST)
తిరుమల వెంకన్న వద్ద రూ.20 కోట్ల పాత కరెన్సీ నోట్లు ఉన్నాయి. కేంద్రంతోపాటు భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాల మేరకు పాత కరెన్సీని కలిగివున్నవారిని అరెస్టు చేయాలి. మరి ఇపుడు తిరుమల వెంకన్నను అరెస్టు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశిస్తుందా అంటూ భక్తులు సెటైర్లు వేసుకుంటున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత నోట్లను రద్దు చేసి, కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ నోట్ల రద్దుతో పేదవాడు మొదలుకుని దేవుడి వరకు తీవ్రంగా నష్టపోయారు. దేవుళ్లలో ఎక్కువగా తిరుమల వెంకన్న నష్టపోయారు. 
 
ఈ కోవలో రద్దైన నోట్లను ఇప్పటికీ భక్తులు స్వామివారి హుండీలో వేస్తుండటం అధికారులకు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. దాదాపు రూ.20 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్ద పేరుకుపోయాయి. పాత నోట్లను మార్చండి బాబూ అంటూ ఆర్బీఐని టీటీడీ కోరినా... రిజర్వ్ బ్యాంక్ అందుకు అంగీకరించలేదు. దీంతో, ఈ డబ్బునంతా ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments