Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి-నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఓటింగ్ ప్రారంభం

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (11:02 IST)
తిరుపతి ఉప ఎన్నిక ప్రారంభమైంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరి కనిపిస్తున్నారు.
 
ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయానికి వస్తే... మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ అధికారులు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.
 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments