Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి-నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఓటింగ్ ప్రారంభం

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (11:02 IST)
తిరుపతి ఉప ఎన్నిక ప్రారంభమైంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరి కనిపిస్తున్నారు.
 
ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయానికి వస్తే... మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ అధికారులు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments