Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో వ్యాపారస్తుల బంద్‌ - నిర్మానుషంగా మారిన పట్టణం..

Webdunia
బుధవారం, 25 మే 2016 (12:40 IST)
జై సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత తొలిసారి తిరుపతి పట్టణం నిర్మానుషంగా మారింది. కారణం తిరుపతి సీటీఓ శ్రీనివాసుల నాయుడు వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాపారస్తులందరు ఐక్యమై షాపులను మూసేశారు. దీంతో తిరుపతి పట్టణం నిర్మానుషంగా మారింది. ఉదయం నుంచి తిరుపతి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ ఆధ్వర్యంలో బంద్‌ జరుగుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులు పట్టణ వీధులలో భారీ స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు.
 
గత కొన్నినెలలుగా సీటీఓ తమను వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే శ్రీనివాసులనాయుడుపై చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 
 
పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి స్కూటర్‌ ర్యాలీ ప్రారంభమైంది. ఒక్కసారిగా బంద్‌తో పట్టణం నిర్మానుషంగా మారింది. స్థానికులకు కనీసం తిరుపతిలో తాగడానికి పాలు కూడా దొరకడం లేదు. పట్టణ వాసుల కష్టాలు అన్నీఇన్నీ కావు. మూడురోజుల పాటు బంద్‌ జరుగనుండడంతో పట్టణ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments