Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోయ‌లో శ‌వం... తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ హ‌త్య‌!

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (14:01 IST)
తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేశారు. ఎవ‌రు, ఎందుకు ఈ అఘాయిత్యం చేశారో అని టూరిజం అధికారులు, సిబ్బందితోపాటు స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, ఇది ఆర్ధిక లావాదేవీల కార‌ణంగానే జ‌రిగింద‌ని పోలీసులు చెపుతున్నారు. నిందితుల‌ను వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు.
 
 
 
తిరుపతిలో హత్య చేసి మృతదేహాన్ని భాకరాపేట ఘాట్ రోడ్డు లోయలో దుండ‌గులు ప‌డేశారు. మృతుడు తిరుపతికి చెందిన ఏపీ టూరిజంలో సూపర్ వైజర్ గా పనిచేసే చంద్రశేఖర్ గా గుర్తించారు. ఆర్ధిక లావాదేవీలు కారణంగానే చంద్రశేఖర్ ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. హ‌త్య చేసిన నిందితులు మధు, రాజు, పురుషోత్తంలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments