Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోయ‌లో శ‌వం... తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ హ‌త్య‌!

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (14:01 IST)
తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేశారు. ఎవ‌రు, ఎందుకు ఈ అఘాయిత్యం చేశారో అని టూరిజం అధికారులు, సిబ్బందితోపాటు స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, ఇది ఆర్ధిక లావాదేవీల కార‌ణంగానే జ‌రిగింద‌ని పోలీసులు చెపుతున్నారు. నిందితుల‌ను వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు.
 
 
 
తిరుపతిలో హత్య చేసి మృతదేహాన్ని భాకరాపేట ఘాట్ రోడ్డు లోయలో దుండ‌గులు ప‌డేశారు. మృతుడు తిరుపతికి చెందిన ఏపీ టూరిజంలో సూపర్ వైజర్ గా పనిచేసే చంద్రశేఖర్ గా గుర్తించారు. ఆర్ధిక లావాదేవీలు కారణంగానే చంద్రశేఖర్ ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. హ‌త్య చేసిన నిందితులు మధు, రాజు, పురుషోత్తంలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments