Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిలో శ్రీవారి నమూనా ఆలయం: 13న ఉదయం 9.30కి ప్రారంభం

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (17:56 IST)
రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు వైభవంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పుష్కరాలను పురస్కరించుకుని శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. శ్రీవారి తిరుమల ఆలయం తరహాలోనే ఈ ఆలయం ఉంటుందన్నారు. అంతేగాక తిరుమల ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు.
 
గోదావరి పుష్కరాలకు రెండు రోజుల ముందే ఆలయ పనుల్ని పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 13న ఉదయం 9.30 నిమిషాలకు శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రారంభిస్తామన్నారు. తిరుమల తరహాలోనే రోజూ పూజలు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామని ఈవో వివరించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments