Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్.. ఏంటది?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (11:41 IST)
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 5వ తేదీన తిరుమలలో విఐపి దర్శనాలను నిలిపివేసినట్టు టిడిపి ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 7 నుండి 15 వరకు తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంతోనే అక్టోబర్ 4న విఐపి దర్శనం నిలిపివేస్తున్నారు.
 
అంతేకాకుండా విఐపి దర్శనం కోసం ఎలాంటి లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది. కాబట్టి భక్తులు సహకరించాలని కోరింది. ఇదిలా ఉండగా నిన్న శ్రీవారిని 27,167 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.95 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments