Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఎంతమంది భక్తులకు అన్నప్రసాదాలు, తలనీలాలు, లడ్డూలు ఎంత ఇచ్చారో తెలుసా..?

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (23:09 IST)
కరోనా కారణంగా ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచి భక్తులను మాత్రం అనుమతించారు. వైదిక కార్యక్రమాలన్నీ యథావిథిగా కొనసాగించారు. అలాగే కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో ఆలయాలు మళ్ళీ తెరుచుకున్నాయి.
 
తిరుమలలో మాత్రం 8,9 తేదీల్లో టిటిడి ఉద్యోగస్తులను దర్సనానికి అనుమతించారు. 10వ తేదీ తిరుమల స్థానికులను భక్తులను పంపించారు. ట్రయర్ రన్ సక్సెస్ కావడంతో ఇక సామాన్య భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
 
అయితే ఈ మూడురోజుల ట్రయల్ రన్లో టిటిడి అనుకున్న దానికన్నా ఎక్కువమందే స్వామివారిని దర్సించుకున్నారు. 21,500 మంది టిటిడి ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు, స్థానికులు స్వామివారిని దర్సించుకుంటే 33,500 మందికి లడ్డూప్రసాదాలను అందజేశారు. ఇక తలనీలాలు 1508 మంది సమర్పించారు. అన్నప్రసాదాలను 31 వేల మంది స్వీకరించారు. రెండు రోజుల్లో హుండీ ఆదాయం 47 లక్షల రూపాయలు వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments