Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 1వ తేదీ నుంచి అలిపిరి మెట్ల మార్గం మూత, ఎందుకు?

Webdunia
బుధవారం, 26 మే 2021 (16:08 IST)
అలిపిరి మెట్లమార్గం. తిరుపతికి వచ్చే భక్తులు మ్రొక్కులు సమర్పించుకునేందుకు మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళుతుంటారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో ఎక్కువమంది తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం నుంచే తిరుమలకు వెళుతుంటారు. ఎక్కువ  సమయం ఉన్నా సరే అదే మెట్ల మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.
 
అంతేకాదు తక్కువ సమయంలో వెళ్ళాలనుకునేవారు మాత్రం శ్రీవారి మెట్టు మార్గాన వెళుతుంటారు. అయితే అలిపిరి కాలినడక మార్గాన్ని జూన్ 1వతేదీ నుంచి మూసివేయనున్నారు. తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి చెబుతోంది. అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చెబుతోంది.
 
అయితే జూన్ 1వతేదీ నుంచి కాలినడకన తిరుమలకు వెళ్ళాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలని కోరుతోంది. అందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టిటిడి ఏర్పాట్లు కూడా చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments