Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పోల్స్ - ఈటీజీ సర్వే.. వైకాపాదే పైచేయి.. క్లీన్ స్వీప్

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మరో నెల రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వే సీజన్‌ మొదలైంది. ఏపీ
పోల్స్‌పై తాజా ఏజెన్సీ టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. 
 
టైమ్స్ నౌ, ఈటీజీ, రీసెర్చ్ సర్వే
లోక్‌సభ ఎన్నికలు 2024, 
ఆంధ్రప్రదేశ్: మొత్తం సీట్లు: 25
వైకాపా: 21-22
టీడీపీ-జేఎస్పీ: 3-4
 
2024లో అధికార పార్టీ 21-22 సీట్లు గెలుస్తుందని అంచనా వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మరో క్లీన్ స్వీప్ వస్తుందని అంచనా వేసింది. ఇది 2019లో వచ్చిన దానితో సమానంగా ఉంటుంది. టీడీపీ, జేఎస్పీ, 3-తో సరిపెట్టుకుంటాయి. 
 
ఇక ఓటింగ్ శాతమైతే వైసీపీకు 49 శాతం, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీఏ కూటమికి 2 శాతం ఉండవచ్చు. ఇతరులకు మరో 4 శాతం ఓటింగ్ ఉంటుందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments