Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పోల్స్ - ఈటీజీ సర్వే.. వైకాపాదే పైచేయి.. క్లీన్ స్వీప్

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మరో నెల రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వే సీజన్‌ మొదలైంది. ఏపీ
పోల్స్‌పై తాజా ఏజెన్సీ టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. 
 
టైమ్స్ నౌ, ఈటీజీ, రీసెర్చ్ సర్వే
లోక్‌సభ ఎన్నికలు 2024, 
ఆంధ్రప్రదేశ్: మొత్తం సీట్లు: 25
వైకాపా: 21-22
టీడీపీ-జేఎస్పీ: 3-4
 
2024లో అధికార పార్టీ 21-22 సీట్లు గెలుస్తుందని అంచనా వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మరో క్లీన్ స్వీప్ వస్తుందని అంచనా వేసింది. ఇది 2019లో వచ్చిన దానితో సమానంగా ఉంటుంది. టీడీపీ, జేఎస్పీ, 3-తో సరిపెట్టుకుంటాయి. 
 
ఇక ఓటింగ్ శాతమైతే వైసీపీకు 49 శాతం, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీఏ కూటమికి 2 శాతం ఉండవచ్చు. ఇతరులకు మరో 4 శాతం ఓటింగ్ ఉంటుందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

తర్వాతి కథనం
Show comments