Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పోల్స్ - ఈటీజీ సర్వే.. వైకాపాదే పైచేయి.. క్లీన్ స్వీప్

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మరో నెల రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వే సీజన్‌ మొదలైంది. ఏపీ
పోల్స్‌పై తాజా ఏజెన్సీ టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. 
 
టైమ్స్ నౌ, ఈటీజీ, రీసెర్చ్ సర్వే
లోక్‌సభ ఎన్నికలు 2024, 
ఆంధ్రప్రదేశ్: మొత్తం సీట్లు: 25
వైకాపా: 21-22
టీడీపీ-జేఎస్పీ: 3-4
 
2024లో అధికార పార్టీ 21-22 సీట్లు గెలుస్తుందని అంచనా వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మరో క్లీన్ స్వీప్ వస్తుందని అంచనా వేసింది. ఇది 2019లో వచ్చిన దానితో సమానంగా ఉంటుంది. టీడీపీ, జేఎస్పీ, 3-తో సరిపెట్టుకుంటాయి. 
 
ఇక ఓటింగ్ శాతమైతే వైసీపీకు 49 శాతం, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీఏ కూటమికి 2 శాతం ఉండవచ్చు. ఇతరులకు మరో 4 శాతం ఓటింగ్ ఉంటుందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments