Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై సామూహిక అత్యాచారం... ముగ్గురు అరెస్టు...!

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (18:27 IST)
సభ్య సమాజం తలదించుకునే రీతిలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
 
పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి సమీపంలోని వెంకటేశ్వరాకాలనీకి చెందిన 38 ఏళ్ల మహిళపై అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, వెంకటేశ్, రవి అనే ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపారు. బాధితురాలు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఆమె తెలిపిన సమాచారంతో అత్యాచారానికి పాల్పడిన ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments