Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి.. ఒకే కుటుంబం..?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (14:14 IST)
గోదావరిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. భద్రాచలంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నానాలు చేసేందుకు ఐదుగురు గోదావరిలోకి దిగగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.

ఇందులో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానికులు రక్షించి, హాస్పిటల్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. 
 
మరో ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా సమాచారం. అయితే, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments