Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప నగల షాపులో విషాదం: 3గురు అనుమానాస్పద మృతి!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (15:20 IST)
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. 
 
అయితే వీరంతా ఊపిరాడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనపై యాజమాన్యం కూడా పెదవి విప్పడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ప్రయత్నం జరిగిందా లేదా మరేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments