Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో ఉన్న శునకంపై యాసిడ్ పోశారు.. మూడు కుక్కల్ని విషమిచ్చి చంపేశారు..!

గర్భంతో ఉన్న శునకంపై అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అంతేగాకుండా నాలుగు కుక్కల్ని కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని యాప్రాల్ పరిధిలోని బాలాజీనగర్ ప్రా

Webdunia
శనివారం, 30 జులై 2016 (09:30 IST)
గర్భంతో ఉన్న శునకంపై అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అంతేగాకుండా నాలుగు కుక్కల్ని కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని యాప్రాల్ పరిధిలోని బాలాజీనగర్ ప్రాంతంలో గర్భంతో ఉన్న ఓ కుక్కను యాసిడ్ పోసి చంపేసిన ఘటన జరిగింది. దీంతో పాటు మరో మూడు కుక్కలను విషమిచ్చి చంపారు. 
 
వివరాల్లోకి వెళితే.. యాప్రాల్‌కు చెందిన అన్నమ్మ జోసెఫ్ నాలుగు కుక్కలకు ఆహారం పెడుతూ పెంచుకుంటుంది. జోసెఫ్ బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి గర్భంతో ఉన్న కుక్క ముఖంపై యాసిడ్ పోసి ఉంది. మరో మూడు కుక్కలపై విషప్రయోగం చేయడం వల్ల అవి మొరుగుతూ బాధతో విలవిల్లాడుతూ కనిపించాయి. 
 
ఎవరిపై దాడి చేయని నాలుగు కుక్కలను గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ పోసి, విషమిచ్చి చంపారని అన్మమ్మ జోసెఫ్ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మరణించిన కుక్కలకు పోస్టుమార్టం చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments