Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా ఈతకెళ్ళారు, ఒకరు ఒడ్డుకు చేరారు, మిగిలిన ముగ్గురు..?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (17:50 IST)
ఆదివారం సరదాగా ఈత కొడతామనుకున్నారు. దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళారు. నలుగురికి ఈత తెలుసు. అందరూ కలిసి నీళ్ళలో దిగారు. కానీ లోతు ఎక్కువగా ఉంది. బురద మట్టి ఎక్కువగా ఉంది. దీంతో ముగ్గురు లోపల ఇరుక్కుపోయారు. ఒక్కడే సురక్షితంగా బయట పడ్డాడు. 

 
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జివి పాలెం గ్రామంకు చెందిన ధోనీ, యుగంధర్, గణేష్, లిఖిత్ సాయిలు నలుగురు కలిసి స్థానికంగా ఉన్న స్వర్ణముఖి వాగులోకి వెళ్ళారు. వీళ్లందరూ స్థానికంగా ఉన్న దళితవాడలో నివాసముంటున్నారు. 

 
అయితే సరదాగా కాసేపు ఈత కొట్టారు. కానీ ఇంకా లోతుగా వెళదామనుకుని ముగ్గురు పోటీలు పడి లోపలికి వెళ్ళారు. లిఖిత్ సాయి మాత్రం వెళ్ళలేదు. దీంతో లిఖిత్ సాయి మాత్రం ఒడ్డుకు వచ్చేశాడు.

 
మిగిలిన ముగ్గురు లోపలే చిక్కుకుపోయారు. వారి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. గజ ఈతగాళ్లు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు నీటమునగడంతో గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్ళిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments