Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా ఈతకెళ్ళారు, ఒకరు ఒడ్డుకు చేరారు, మిగిలిన ముగ్గురు..?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (17:50 IST)
ఆదివారం సరదాగా ఈత కొడతామనుకున్నారు. దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళారు. నలుగురికి ఈత తెలుసు. అందరూ కలిసి నీళ్ళలో దిగారు. కానీ లోతు ఎక్కువగా ఉంది. బురద మట్టి ఎక్కువగా ఉంది. దీంతో ముగ్గురు లోపల ఇరుక్కుపోయారు. ఒక్కడే సురక్షితంగా బయట పడ్డాడు. 

 
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జివి పాలెం గ్రామంకు చెందిన ధోనీ, యుగంధర్, గణేష్, లిఖిత్ సాయిలు నలుగురు కలిసి స్థానికంగా ఉన్న స్వర్ణముఖి వాగులోకి వెళ్ళారు. వీళ్లందరూ స్థానికంగా ఉన్న దళితవాడలో నివాసముంటున్నారు. 

 
అయితే సరదాగా కాసేపు ఈత కొట్టారు. కానీ ఇంకా లోతుగా వెళదామనుకుని ముగ్గురు పోటీలు పడి లోపలికి వెళ్ళారు. లిఖిత్ సాయి మాత్రం వెళ్ళలేదు. దీంతో లిఖిత్ సాయి మాత్రం ఒడ్డుకు వచ్చేశాడు.

 
మిగిలిన ముగ్గురు లోపలే చిక్కుకుపోయారు. వారి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. గజ ఈతగాళ్లు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు నీటమునగడంతో గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్ళిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments