Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

Webdunia
శనివారం, 11 జులై 2020 (09:17 IST)
కర్నాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై మాధవరం పోలీసు దాడి చేసి పట్టుకున్నారు. సీఐ కృష్ణయ్య, ఎస్ఐ బాబు తెలిపిన వివరాల ప్రకారం..

శుక్రవారం రాత్రి మారుతి స్విఫ్ట్ కారు కర్ణాటక నుంచి బసాపురం అటవీ ప్రాంతంలో వస్తుండగా కోసిగి మండలం సాతనూరు వద్ద పోలీసులు తనిఖీ చేసేందుకు ఆపారు.
 
 అయితే ఇది గమనించిన వాహనంలోని వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేశారు. అందులో 1440 మద్యం బాటిళ్లు బయల్పడ్డాయి.

దీంతో అందులో వున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పారిపోయినట్లు గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన మాధవరం పోలీసులను సీఐ కృష్ణయ్య అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments