Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

Webdunia
శనివారం, 11 జులై 2020 (09:17 IST)
కర్నాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై మాధవరం పోలీసు దాడి చేసి పట్టుకున్నారు. సీఐ కృష్ణయ్య, ఎస్ఐ బాబు తెలిపిన వివరాల ప్రకారం..

శుక్రవారం రాత్రి మారుతి స్విఫ్ట్ కారు కర్ణాటక నుంచి బసాపురం అటవీ ప్రాంతంలో వస్తుండగా కోసిగి మండలం సాతనూరు వద్ద పోలీసులు తనిఖీ చేసేందుకు ఆపారు.
 
 అయితే ఇది గమనించిన వాహనంలోని వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేశారు. అందులో 1440 మద్యం బాటిళ్లు బయల్పడ్డాయి.

దీంతో అందులో వున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పారిపోయినట్లు గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన మాధవరం పోలీసులను సీఐ కృష్ణయ్య అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments