Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సాక్షిగా టిడిపిలో ముసలం

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (15:02 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు తెలుగు తమ్ముళ్లు డుమ్మా కొడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశానికి రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. ఈ నెల 9వ తేదీన వైసిపిలో చేరుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. 
 
తోట త్రిమూర్తులు బాటలో కాకినాడ సిటీ నియోజకవర్గం నాయకులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. 
కాకినాడ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబుతో పాటు మరో 10 మంది కార్పోరేటర్లు కూడా హాజరుకాలేదు. పైగా, కాకినాడి సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై నున్న దొరబాబు వర్గం అసంతృప్తిగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments