Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సాక్షిగా టిడిపిలో ముసలం

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (15:02 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు తెలుగు తమ్ముళ్లు డుమ్మా కొడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశానికి రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. ఈ నెల 9వ తేదీన వైసిపిలో చేరుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. 
 
తోట త్రిమూర్తులు బాటలో కాకినాడ సిటీ నియోజకవర్గం నాయకులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. 
కాకినాడ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబుతో పాటు మరో 10 మంది కార్పోరేటర్లు కూడా హాజరుకాలేదు. పైగా, కాకినాడి సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై నున్న దొరబాబు వర్గం అసంతృప్తిగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments