Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా... వైఎస్ఆర్‌సిపి సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి జీతాలు రావడంలేదు: శ్రీరెడ్డి - video

ఐవీఆర్
బుధవారం, 29 మే 2024 (17:34 IST)
ఆమధ్య ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలను చెప్పలేని భాషలో తిట్టిపోసిన నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఐతే ఈసారి తిట్టడం కాదు కానీ వైసిపి తరపున కష్టపడినవారి కోసం అభ్యర్థనలు చేస్తూ కనబడింది.
 
శ్రీరెడ్డి రిలీజ్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ... వైసిపి సోషల్ మీడియాలో పనేచేస్తున్నవారికి జీతాలు రావడంలేదన్నా. అందరూ తమకు జీతాలు రావడం లేదక్కా అంటూ చెప్పారు. యూ ట్యూబులో పార్టీ కోసం కష్టపడుతున్న ఇన్ఫ్లుయెర్స్ వారికి కూడా జీతాలు రావడంలేదు. ఆడపిల్లల బ్రతుకులు రోడ్లపైకి వచ్చాయన్న. ఇలా వారి జీవితాలు రోడ్లపైకి వచ్చాక కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే మేం బ్రతికి కూడా వేస్ట్ అన్న. ప్లీజ్ రెస్పాండ్ అంటూ వీడియోలో విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments