Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపైకి వెళ్ళేందుకు ఇకపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:19 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా అధికారులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్లి, స్వామి వారికి దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల వాహనం 2003 సంవత్సరం కంటే ముందు నాటిదైతే, ఇకపై ఆ వాహనాలను తిరుమల కొండపైకి అనుమతించరట. పర్యావరణ పరిరక్షణ భాగంగా టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
2003 కంటే ముందు తయారైన, అలాగే కాలం చెల్లిన వాహనాలను నిన్నటి నుంచి (ఆగస్టు,26,2019) కొండపైకి అనుమతించటం లేదు. అలాంటి వాహనాలను విజిలెన్స్ అధికారులు అలిపిరి ఘాట్ రోడ్డు మొదటిలోనే నిలిపి చెక్ చేసి వెనక్కి పంపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల కాలం చెల్లిన వాహనాల కారణంగా సంభవించే ఘాట్ రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments