Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి తప్పని దొంగల బెడద: భక్తి ముసుగులో దొంగలు!

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2015 (10:44 IST)
భక్తులచే కాసుల వర్షం కురిపించుకునే తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి కూడా దొంగల బెడద తప్పట్లేదు. శ్రీవారి నివాసం ఆనంద నిలయానికి, ఆస్తులకు, ఆయన్ని సేవించుకునే భక్తులకు రక్షణ నిమిత్తం ఎన్ని చర్యలు చేపట్టినా అప్పుడప్పుడూ భక్తి ముసుగులో దొంగలు పడుతూనే వున్నారు. ఇలాంటి ఘటనే గురువారం ఉదయం చోటుచేసుకుంది. 
 
తిరుమలలోని ఆలయం ప్రధాన హుండీలో దొంగతనం చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. హుండీ నుంచి రూ. 13 వేలు తీసుకుని వెళ్లిపోతున్న ఈ దొంగను సీసీ కెమెరాల్లో చూసిన విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను బెంగళూరు నుంచి వచ్చాడని తెలుస్తోంది. ఇతన్ని పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments