Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల మనిమంజరి అతిథి గృహంలో చోరీ...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (15:15 IST)
తిరుమల మనిమంజరి అతిథి గృహంలో బారి దొంగతనం జరిగింది. వైకాపా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బంధువులుగా చెపుతున్న వీరంతా హైదరాబాద్‌కు చెందిన భక్తులు. మొత్తం 13 మంది హైదరాబాద్ నుంచి తిరుమలకు వచ్చారు. వీరంతా కలిసి మనిమంజరి అతిథి గృహంలో ఓ గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగింది. 

సుమారు 80 తులాల డైమండ్ నగలు... రూ.2 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోనును అపహరణకు గురైంది. మని మంజరి అతిథి గృహం వద్దకు చేరుకుని విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు... పోలీసులు. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments