Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల మనిమంజరి అతిథి గృహంలో చోరీ...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (15:15 IST)
తిరుమల మనిమంజరి అతిథి గృహంలో బారి దొంగతనం జరిగింది. వైకాపా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బంధువులుగా చెపుతున్న వీరంతా హైదరాబాద్‌కు చెందిన భక్తులు. మొత్తం 13 మంది హైదరాబాద్ నుంచి తిరుమలకు వచ్చారు. వీరంతా కలిసి మనిమంజరి అతిథి గృహంలో ఓ గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగింది. 

సుమారు 80 తులాల డైమండ్ నగలు... రూ.2 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోనును అపహరణకు గురైంది. మని మంజరి అతిథి గృహం వద్దకు చేరుకుని విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు... పోలీసులు. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments