Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల మనిమంజరి అతిథి గృహంలో చోరీ...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (15:15 IST)
తిరుమల మనిమంజరి అతిథి గృహంలో బారి దొంగతనం జరిగింది. వైకాపా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బంధువులుగా చెపుతున్న వీరంతా హైదరాబాద్‌కు చెందిన భక్తులు. మొత్తం 13 మంది హైదరాబాద్ నుంచి తిరుమలకు వచ్చారు. వీరంతా కలిసి మనిమంజరి అతిథి గృహంలో ఓ గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగింది. 

సుమారు 80 తులాల డైమండ్ నగలు... రూ.2 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోనును అపహరణకు గురైంది. మని మంజరి అతిథి గృహం వద్దకు చేరుకుని విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు... పోలీసులు. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments