Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత అన్నను అతికిరాతకంగా పీక కోసి చంపిన తమ్ముడు

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (20:27 IST)
ఆంధ్రా ఊటీ అరకులోయలో దారుణం చోటుచేసుకుంది. సొవ్వ పంచాయతీ దేవుడువలస గ్రామంలో తన స్వంత అన్నను అతి కిరాతకంగా పికకోసి అంతమొందించాడు తమ్ముడు. అన్నాను చంపిన పిదప పోలీసులకు ఎదుట లొంగిపోయాడు నిందితుడు.
 
వివరాల్లోకి వెళ్తే అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీ  దేముడువలస గ్రామంలో గత కొద్ది రోజులుగా వేములవాసుదేవ్, వేముల జగన్నాథం అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి.

తల్లిదండ్రుల నుండి  వాటా చేయాల్సిన భూములను పంచుకొనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ భూమి నాకు కావాలని ఒకరు అడిగితే అదే భూమిని నాకు కావాలని అన్నదమ్ములిద్దరూ రోజు గొడవ పడేవారు.

ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరికి వేముల జగన్నాథం అనే వ్యక్తి తన అన్నయ్య అయిన వేముల వాసుదేవ్( 30)ను పీక కోసి చంపేశాడు, ఆ తర్వాత  నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments