Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్‌ పర్యటనలో దొంగలు పడ్డారు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (18:15 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గొల్లప్రోలు పర్యటనలో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఈబీసీ కాలనీలో లోకేస్‌ పర్యటిస్తుండగా రద్దీ నెలకొంది. దాంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు జేబుల్లో నుంచి డబ్బును దొంగలు దోచుకుపోయారు.

మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌వి రూ.5వేలు, టీడీపీ గొల్లప్రోలు మండలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడువి రూ.2,800, చిన జగ్గంపేట మాజీ ఎంపీటీసీ గుర్రం సుబ్బారావువి రూ.5 వేలు, కార్యకర్తలు ఇద్దరి జేబుల్లో నుంచి మరో రూ.10వేలు దోచుకెళ్లిపోయారు. బాధితులు గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్యాణ్‌రామ్‌ మెరుపు చిత్రం పాటలో పాల్గొన్న విజయశాంతి - తాజా అప్ డేట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments