Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది : మంత్రి ఆదిమూలపు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (08:11 IST)
కరోనా నివారణలో భాగంగా చేపట్టే అన్ని సహాయక చర్యలు పారదర్శకంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పత్రికా సమావేశంలో  మంత్రి మాట్లాడారు.

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19, కరోనా ను ఎదుర్కొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాధి పరీక్షలకు సంబంధించి మెడికల్ కిట్లు అన్నీ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సహాయక చర్యలను సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.

పారదర్శకత, జవాబుదారీ తనం, అవినీతి రహిత పాలన మూడు అంశాలను ప్రభుత్వం పాటిస్తున్నదని గుర్తుచేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం తగదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments