Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది : మంత్రి ఆదిమూలపు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (08:11 IST)
కరోనా నివారణలో భాగంగా చేపట్టే అన్ని సహాయక చర్యలు పారదర్శకంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పత్రికా సమావేశంలో  మంత్రి మాట్లాడారు.

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19, కరోనా ను ఎదుర్కొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాధి పరీక్షలకు సంబంధించి మెడికల్ కిట్లు అన్నీ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సహాయక చర్యలను సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.

పారదర్శకత, జవాబుదారీ తనం, అవినీతి రహిత పాలన మూడు అంశాలను ప్రభుత్వం పాటిస్తున్నదని గుర్తుచేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం తగదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments