Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:43 IST)
ఏపీలో మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సీఎస్‌, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఎన్నికలన్నీ వరుసగా నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. పరిశీలిస్తానని ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్‌ హామీ ఇచ్చారు. ముందు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు.. నగర పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ సిద్ధమైంది.

22 లేదా 23 తేదీల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై న్యాయనిపుణులతో సంప్రదించాకే.. నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments