Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (12:03 IST)
Pemmasani
ఎన్నికల తరుణంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా భారతదేశంలోని అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్ధులలో ఒకరి గురించి నెట్టింట చర్చ సాగుతోంది. అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి గుంటూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
 
గుంటూరు నుంచి పోటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ప్రస్తుతం  చర్చ జరుగుతోంది. మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ.5784 కోట్లుగా ప్రకటించారు.
 
పెమ్మసాని కోట్ చేసిన సంఖ్యలు క్రింది విధంగా ఉన్నాయి:
చరాస్తులు – రూ. 5598,64,80,786 [రూ. 5598.65కోట్లు]
స్థిరాస్తులు – రూ. 186,62,93,157 [Rs186.63 కోట్లు]
 
దీనిని దృష్టిలో ఉంచుకుంటే, 2019లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి రమేష్ కుమార్ శర్మ (బీహార్ నుండి స్వతంత్ర అభ్యర్థి) రూ. 1107 కోట్ల ఆస్తులను ప్రకటించారు. మన పెమ్మసాని విషయానికి వస్తే, అతను 2019 లో అత్యంత ధనవంతుడు అభ్యర్థి కంటే 5 రెట్లు ఎక్కువ ధనవంతుడు. 
 
పెమ్మసాని చంద్ర శేఖర్ ఎన్నారై వైద్య నిపుణుడు. ఈ ఏడాది ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలకు తన సొంత డబ్బు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడనని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments