Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక ప్రధానికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో ఘనస్వాగతం

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (22:15 IST)
శ్రీలంక ప్రధాని మహింద రాజ పక్సేకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్సనార్థం కొలంబో విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు శ్రీలంక ప్రధాని.

 
డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక పిఎంగా మహీందర్ రాజపక్సేను పిలుస్తున్నారు. ఆయనకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీత నృత్యాలతో ఘనస్వాగతం లభించింది. 

 
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ వెంకట అప్పలనాయుడులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు శ్రీలంక ప్రధానికి ఘనస్వాగతం పలికారు. 

 
అనంతరం రోడ్డుమార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు శ్రీలంక ప్రధాని. తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డిలు ఘనస్వాగతం పలికారు. రేపు ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో శ్రీవారిని దర్సించుకోనున్నారు శ్రీలంక ప్రధాని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments