Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక ప్రధానికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో ఘనస్వాగతం

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (22:15 IST)
శ్రీలంక ప్రధాని మహింద రాజ పక్సేకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్సనార్థం కొలంబో విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు శ్రీలంక ప్రధాని.

 
డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక పిఎంగా మహీందర్ రాజపక్సేను పిలుస్తున్నారు. ఆయనకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీత నృత్యాలతో ఘనస్వాగతం లభించింది. 

 
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ వెంకట అప్పలనాయుడులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు శ్రీలంక ప్రధానికి ఘనస్వాగతం పలికారు. 

 
అనంతరం రోడ్డుమార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు శ్రీలంక ప్రధాని. తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డిలు ఘనస్వాగతం పలికారు. రేపు ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో శ్రీవారిని దర్సించుకోనున్నారు శ్రీలంక ప్రధాని.

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments