Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్వాయ్‌తో వెళ్తున్న ఎంపీ ఆగి, క్ష‌త‌గాత్రుడిని ఆసుప‌త్రికి...

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (13:58 IST)
గుంటూరు జిల్లా బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. సోమ‌వారం అర్ధ‌రాత్రి నవులూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఎంపీ సురేష్ కాన్వాయితో ర‌హ‌దారిపై తిరిగివెళుతున్నారు.

తన స్వగ్రామం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం బయలుదేరారు. మార్గ‌మ‌ధ్యమంలో వెంకటపాలెం ఎన్.సీ.సీ రహదారిపై ఓ బైక్ యాక్సిడెంట్‌ను గ‌మ‌నించారు. వెంట‌నే ఎంపీ సురేష్ తన కాన్వాయ్‌ను నిలిపేసి, క్షతగాత్రుని దగ్గరికి వెళ్లి పరామర్శించారు. ప్ర‌మాదం జరిగిన తీరును తెలుసుకుని త‌క్ష‌ణం స్పందించారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలైన క్షతగాత్రుడిని తన వెంట వచ్చిన పోలీస్ కాన్వాయ్‌లో ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్య చికిత్సకు వేగంగా ప్రభుత్వ ఆసుపత్రికి పంప‌డంతో క్ష‌త‌గాత్రుడినిక ప్రాణ గండం త‌ప్పింది. అత‌నికి మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ సురేష్ వైద్యులను కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments