Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 25, 26 తేదీల్లో అసెంబ్లీలో మీడియా ప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (17:26 IST)
అసెంబ్లీ, సచివాలయాల్లో మీడియా కవరేజి చేసే 45 సంవత్సరాలు వయస్సు నిండిన మీడియా పత్రినిధులు అసెంబ్లీలోని రూమ్ నంబరు 205లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు. 
 
అసెంబ్లీ కార్యక్రమాలు కవరేజి చేసే శాశ్వత గుర్తింపు కార్డు కలిగిన మీడియా ప్రతినిధుల తోపాటు సచివాలయంలో జరిగే కార్యక్రమాలు కవర్ చేసే 45 సంవత్సరాలు నిండిన మీడియా ప్రతినిధులు ఉదయం 10గం.ల నుండి సాయంత్రం 5గం.లలోపు వారి ఆధార్ కార్డు జిరాక్సును తీసుకుని వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments