Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:41 IST)
గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గణపవరం గ్రామంలో అత్యధికంగా 43.03 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

రెండో అత్యధిక ఉష్ణోగ్రత బాపట్ల పట్టణంలో 42.4 డిగ్రీలుగా నమోదైంది. అలానే భట్టిప్రోలులో 42.37, తెనాలిలో 42.35, అమర్తలూరులో 42.33, వేమూరులో 42.3, వట్టిచెరుకూరులో 42.28, వినుకొండలో 42.15, మంగళగిరి మండలంలోని నూతక్కిలో 42.1, పొన్నూరు మండలంలోని ములుకుదురులో 42.08, గురజాల మండలంలోని జంగమేశ్వరంలో 41.63 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. అలానే వడగాడ్పులు కూడా పలు ప్రాంతాల్లో వీచాయి. కాగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల మధ్యనే నమోదైంది.

బొల్లాపల్లి మండలంలోని బండ్లమోటులో 31.29, పెదకాకాని మండలంలోని నంబూరులో 32.16, అచ్చంపేటలో 32.23, నడికుడిలో 32.32, రేపల్లెలోని మృత్యుంజయపాలెంలో 32.74, దుర్గి మండలంలోని ముటుకూరులో 32.83 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments