Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:41 IST)
గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గణపవరం గ్రామంలో అత్యధికంగా 43.03 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

రెండో అత్యధిక ఉష్ణోగ్రత బాపట్ల పట్టణంలో 42.4 డిగ్రీలుగా నమోదైంది. అలానే భట్టిప్రోలులో 42.37, తెనాలిలో 42.35, అమర్తలూరులో 42.33, వేమూరులో 42.3, వట్టిచెరుకూరులో 42.28, వినుకొండలో 42.15, మంగళగిరి మండలంలోని నూతక్కిలో 42.1, పొన్నూరు మండలంలోని ములుకుదురులో 42.08, గురజాల మండలంలోని జంగమేశ్వరంలో 41.63 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. అలానే వడగాడ్పులు కూడా పలు ప్రాంతాల్లో వీచాయి. కాగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల మధ్యనే నమోదైంది.

బొల్లాపల్లి మండలంలోని బండ్లమోటులో 31.29, పెదకాకాని మండలంలోని నంబూరులో 32.16, అచ్చంపేటలో 32.23, నడికుడిలో 32.32, రేపల్లెలోని మృత్యుంజయపాలెంలో 32.74, దుర్గి మండలంలోని ముటుకూరులో 32.83 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments