Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామతీర్ధం కొండపై కోదండరామ విగ్రహ శిరస్సు లభ్యం

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (20:02 IST)
రామతీర్ధం కొండపైన రామకొలనులో కోదండరామ విగ్రహ శిరస్సు లభ్యం అయింది. లోతైన కొలనులో ఉదయం నుండి జరిగిన గాలింపులో శ్రీరాముని తల కనిపించింది.
 
దాంతో భక్తుల హర్షాతిరేకాలతో  శ్రీరామ నామస్మరణతో రామతీర్దం మారుమ్రోగింది. ప్ర‌ఖ్యాతి  గాంచిన రామ‌తీర్దం కొండ‌పై రాముని విగ్ర‌హం ధ్వంసాన్ని నిర‌సిస్తూ..అధికార వైఎస్ఆర్సీపీ మిన‌హా అన్ని పార్టీలు  కొండ‌పైనే ధ‌ర్నాకు దిగాయి.
 
ప్ర‌త్యేకించి హిందూ ధార్మిక సంస్థ‌లైన‌ విశ్వ‌హిందూ ప‌రిష‌త్, భ‌జ‌రంగ్ ద‌ళ్ తో పాటు బీజేపీ,టీడీపీలు సంయ‌క్తంగా ధ‌ర్నాలో పాల్గొన్నాయి.
 
నిన్న అంత‌ర్వేది, నేడు రామ‌తీర్ధం, రేపు మ‌రో దేవాల‌యం ధ్వంసం అంటూ ధార్మిక సంస్థ‌లు జ‌రిగిన ధ్వంసాన్ని వ్య‌తిరేకిస్తూ ధ్వ‌జ‌మెత్తాయి.

ఇదిలా ఉంటే తెగిప‌డిపోయిన రాముని శిర‌స్సు ల‌భ్య‌మ‌వ‌డంతో పూజాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌ర్తించి, పోలీసుల స‌హాకారంతో మ‌ళ్లీ కోవెల‌లో ప్ర‌తిష్టించారు ఆల‌య అర్చ‌కులు. చిన జీయరు స్వామి ఆశ్రమం ప్రతినిధులతో విగ్రహ శిరస్సు పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments