Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం, ప్రశ్నించిన తల్లి, నాన్నమ్మలపై కామాంధుడు దాడి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (22:55 IST)
గుంటూరు: అచ్చంపేట మండలం రోకలిబండ వారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఈ నెల నాలుగవ తేదీన అశోక్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార ఘటనపై ప్రశ్నించిన బాలిక తల్లి, నాయనమ్మలపై నిందితుడు దాడికి పాల్పడగా.. వారిద్దరూ గాయాలపాలయ్యారు. 
 
అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యాచారంపై ఫిర్యాదు చేస్తే.. అచ్చంపేట పోలీసులు మాత్రం దాడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. అశోక్‌పై అత్యాచార కేసు నమోదు చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments