Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి మహిళా వీగన్... కిలిమంజారో అధిరోహించిన శారద

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:59 IST)
ప్రపంచంలో ఎత్తయిన ఏడు శిఖరాల్లో ఒకటయిన కిలిమంజారో అధిరోహించిన  తొలి మహిళా వీగన్ గా, సీనియర్ జర్నలిస్ట్ కూరగాయాల శారద రికార్డు సృష్టించారు. ఆఫ్రికన్ ఖండంలో అతి ఎత్తయిన 19,340 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరాన్ని శారద అధిరోహించారు. అయిదుగురు బృందంతో కలిసి సెప్టంబర్ 10న ఆమె శిఖ‌రాగ్రానికి చేరుకున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా వీగనిజం ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తను ప్రపంచంలో అతి ఎత్తయిన కిలిమంజారో అధిరోహించే సాహసానికి పూనుకున్నట్లు సీనియర్ జర్నలిస్ట్ కూరగాయాల శారద  తెలిపారు.

ఉన్నఫళంగా వీగన్ గా మారలేక పోయినా, ప్రయత్నిస్తే దశలవారీగా మారే అవకాశముందని తనే అందుకు సాక్ష్యమని తెలిపారు. తన పర్వత ప్రయాణం, వీగన్ గా మారేవారికి స్పూర్తిగా మారాలని ఆశిస్తున్నట్లు శారద తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments