Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (21:57 IST)
అన్యమతస్థుడిని ప్రేమించిన పాపానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులే పరువు పేరిట ఆ యువతిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లెపాలెంకు చెందిన శ్రావణి అనే యువతి వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. 
 
ఈ వ్యవహారం నచ్చని ఆమె కుటుంబీకులు ఆమెను మట్టుబెట్టారు. శ్రావణిని గత నెల 24న హత్యచేసి, మృతదేహాన్ని ఇంటి పక్కనే పూడ్చిపెట్టారు. ఆపై శ్రావణి కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
దీనికి తోడు గ్రామస్తులు సైతం శ్రావణి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపై జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించారు. మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments