Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేపటితో ముగియనున్న కర్ఫ్యూ, మరిత కుదించే యోచనలో సీఎం జగన్

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:04 IST)
అమరావతి: ఏపీలో రేపటితో కర్ఫ్యూ ముగియనుంది. కాగా.. కరోనా కేసుల విషయానికి వస్తే ఏపీలో గంటకు వేయి చొప్పున కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది.

పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉంది. నేడు కొవిడ్‌పై జరిగే సమీక్షలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. మరో 2, 3 గంటల పాటు కర్ఫ్యూను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎల్లుండి నుంచి కర్ఫ్యూను మరింత పగడ్బందీగా అమలు చేసే యోచన చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments