Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రుటిలో తప్పిన ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ దంపతులు

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (17:50 IST)
విశాఖపట్నం అనకాపల్లి స్థానిక బైపాస్ రోడ్ జలగలమధుం జంక్షన్ వద్ద ఆగి వున్న మోటార్ బైక్ వెనుక నుండి ఒక కారు ఒక లారీని తప్పించబోయి బైక్‌ను ఢీ కొనడంతో బండిపై ఉన్న దంపతులు ఒక అమ్మాయి బండి పైనుంచి రోడ్డు పక్కన పడిపోవడం జరిగింది.

ఈ ప్రమాదంలో మధు అక్షిత అమ్మాయికి స్వల్ప గాయాలు కాగా ప్రమాదంలో బైక్ స్వల్పంగా ధ్వంసమైంది. అలాగే బైక్ పైన ఉన్న దంపతులు కూడా చిన్నచిన్న గాయాలు అయ్యాయి. వీరు అనకాపల్లి నుండి మారేడు పూడి వెలుతున్నారు.

అనకాపల్లి నుండి వైజాగ్ వెళుతున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ట్రాఫిక్‌లో ఉన్న కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments