Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూ.గో. జిల్లా ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి గ్రస్తులను ఆదుకోవాలని సీఎం ఆదేశం

Webdunia
సోమవారం, 25 మే 2020 (19:56 IST)
తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపువ్యాధి ఘటనలపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరాతీశారు. మళ్లీ కాళ్లవాపు వ్యాధి విస్తరణపై ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని ఆదేశించారు.

తక్షణమే ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనానిని, అధికారులు బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారు. ఒక సమగ్రమైన ఆలోచన చేయాలని, మళ్లీ ఈవ్యాధి రాకుండా ఉండాలంటే.. ఏంచేయాలన్నదానిపై ప్రణాళిక తయారుచేయాలని, వెంటనే వైద్య బృందాలను పంపి చికిత్స అందించాలని కూడా సీఎం ఆదేశాలు జారీచేశారు.
 
లాయర్ల కార్పస్‌ నిధికే రూ.100 కోట్లు
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను వారి కార్పస్‌ నిధికే అప్పంగించాలని సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశించారు. ఈ నిధుల నిర్వహణను వారికే అప్పగించాలని అధికారులను స్పష్టంచేశారు.

లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను ఆదుకుంటోందని, ఇప్పుడు బదిలీచేసిన నిధి ద్వారా మరింత ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments