Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూ.గో. జిల్లా ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి గ్రస్తులను ఆదుకోవాలని సీఎం ఆదేశం

Webdunia
సోమవారం, 25 మే 2020 (19:56 IST)
తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపువ్యాధి ఘటనలపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరాతీశారు. మళ్లీ కాళ్లవాపు వ్యాధి విస్తరణపై ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని ఆదేశించారు.

తక్షణమే ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనానిని, అధికారులు బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారు. ఒక సమగ్రమైన ఆలోచన చేయాలని, మళ్లీ ఈవ్యాధి రాకుండా ఉండాలంటే.. ఏంచేయాలన్నదానిపై ప్రణాళిక తయారుచేయాలని, వెంటనే వైద్య బృందాలను పంపి చికిత్స అందించాలని కూడా సీఎం ఆదేశాలు జారీచేశారు.
 
లాయర్ల కార్పస్‌ నిధికే రూ.100 కోట్లు
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను వారి కార్పస్‌ నిధికే అప్పంగించాలని సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశించారు. ఈ నిధుల నిర్వహణను వారికే అప్పగించాలని అధికారులను స్పష్టంచేశారు.

లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను ఆదుకుంటోందని, ఇప్పుడు బదిలీచేసిన నిధి ద్వారా మరింత ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments