Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలో చేరనందుకే బస్సులు సీజ్​

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (07:06 IST)
వైకాపాలో చేరనందుకే తన ట్రావెల్స్​ బస్సులు సీజ్​ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్​ రెడ్డి విమర్శించారు. రెండ్రోజుల్లో తన మైనింగ్​ సంస్థలు మూసివేయించేందుకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని జేసీ ఆరోపించారు.

వైకాపాలోకి రమ్మని ఆహ్వానించినా వెళ్లకపోవడం వల్లే కక్షగట్టి తన ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి పాలన తానెప్పుడూ చూడలేదని తన లాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

తన బస్సులు వదలమని ట్రైబ్యునల్​ చెప్పినా.. 15 బస్సులను ఆర్టీఏ అధికారులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారని మండిపడ్డారు. దీనిపై కేసులు వేయబోతున్నట్లు జేసీ తెలిపారు.

చింతమనేని లాంటి వారిపై వరుస కేసులు పెడుతూ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని జేసీ మండిపడ్డారు. రెండ్రోజుల్లో తన మైనింగ్ సంస్థలు​ మూసివేయించేందుకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments