Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలో చేరనందుకే బస్సులు సీజ్​

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (07:06 IST)
వైకాపాలో చేరనందుకే తన ట్రావెల్స్​ బస్సులు సీజ్​ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్​ రెడ్డి విమర్శించారు. రెండ్రోజుల్లో తన మైనింగ్​ సంస్థలు మూసివేయించేందుకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని జేసీ ఆరోపించారు.

వైకాపాలోకి రమ్మని ఆహ్వానించినా వెళ్లకపోవడం వల్లే కక్షగట్టి తన ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి పాలన తానెప్పుడూ చూడలేదని తన లాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

తన బస్సులు వదలమని ట్రైబ్యునల్​ చెప్పినా.. 15 బస్సులను ఆర్టీఏ అధికారులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారని మండిపడ్డారు. దీనిపై కేసులు వేయబోతున్నట్లు జేసీ తెలిపారు.

చింతమనేని లాంటి వారిపై వరుస కేసులు పెడుతూ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని జేసీ మండిపడ్డారు. రెండ్రోజుల్లో తన మైనింగ్ సంస్థలు​ మూసివేయించేందుకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments