Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేమిడేసివర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

Webdunia
గురువారం, 20 మే 2021 (13:03 IST)
కరోనా బాధితులకు సంజీవనిగా ఉన్న రేమిడేసివర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు  విక్రయిస్తున్న పది మంది సభ్యుల ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 42 ఇంజెక్షన్లను, ఒక లక్ష 45 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ వివరాలు వెల్లడించారు. ఆశ్రం ఆసుపత్రిలో కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది బయటి వ్యక్తుల సహకారంతో రేమిడేసివర్ ఇంజక్షన్లను నల్ల బజారు కు తరలించి వ్యవహరిస్తున్నారని సమాచారం అందిందన్నారు.

దీంతో ప్రత్యేక దృష్టి సారించి ఇంజెక్షన్లను విక్రయిస్తున్న పది మంది సభ్యులను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి 42 ఇంజెక్షన్లను, 1 లక్ష 45 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments