Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే పెట్టుబడులు రావడం లేదు: పురంధేశ్వరి

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:35 IST)
వైసీపీ, టీడీపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమన్నారు.

రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం పనులు కుంటుపడ్డాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక లోటులో పథకాలు ఎలా అమలు చేస్తారో వాళ్లే చెప్పలేక పోతున్నారన్నారు.

3 రాజధానుల అంశంతో పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయన్నారు. రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు.

మండలి వల్ల ఉపయోగం లేదని అంటున్నారు.. తొలి భేటీలోనే రద్దు కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల నిర్ణయంతో పెట్టుబడులు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments