Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఫ్లెక్సీలను చింపేసిన గుర్తుతెలియని వ్యక్తులు, అలానే సాగుతున్న బాబు

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (15:02 IST)
చిత్తూరుజిల్లా కుప్పంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శాంతిపురం నుంచి రాళ్ళబూదుగూరు వరకు టిడిపి ఫ్లెక్సీలను చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు. చంద్రబాబు రోడ్ షోకు దారి పొడవునా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు.
 
అయితే ఫ్లెక్సీలను చించేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. నిన్న లక్ష్మీపురంలో ఫ్లెక్సీలను చించేయడం.. ఆ తరువాత వైసిపి ఫ్లెక్సీలను టిడిపి నేతలు చించేయడం జరిగింది.
 
దీంతో గత రెండురోజుల నుంచి చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తలకు కారణమవుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది. కుప్పం టౌన్లో రోడ్ షో కొనసాగుతూనే ఉంది. ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ రోడ్ షో ముందుకు సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments