Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఫ్లెక్సీలను చింపేసిన గుర్తుతెలియని వ్యక్తులు, అలానే సాగుతున్న బాబు

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (15:02 IST)
చిత్తూరుజిల్లా కుప్పంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శాంతిపురం నుంచి రాళ్ళబూదుగూరు వరకు టిడిపి ఫ్లెక్సీలను చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు. చంద్రబాబు రోడ్ షోకు దారి పొడవునా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు.
 
అయితే ఫ్లెక్సీలను చించేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. నిన్న లక్ష్మీపురంలో ఫ్లెక్సీలను చించేయడం.. ఆ తరువాత వైసిపి ఫ్లెక్సీలను టిడిపి నేతలు చించేయడం జరిగింది.
 
దీంతో గత రెండురోజుల నుంచి చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తలకు కారణమవుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది. కుప్పం టౌన్లో రోడ్ షో కొనసాగుతూనే ఉంది. ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ రోడ్ షో ముందుకు సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments