Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఎమ్మెల్యేలు.. ఎంపీలకు చంద్రబాబు పదవులు ఇవ్వనన్నారు... ఎంపీ మురళీమోహన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడ

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, నాలుగు హితవచనాలు చెప్పి పంపారు. పొద్దస్తమానం పదవులపై ధ్యాసేనా.. రాష్ట్రాభివృద్ధిపై కాస్తైనా మనస్సు పెట్టండంటూ సుతిమెత్తగా హెచ్చరించినట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని మురళీమోహనే స్వయంగా వెల్లడించారు. అడిగిన వారందరికీ పదవులు ఇచ్చుకుంటూ వెళ్తే రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టలేనని చంద్రబాబు అన్నారని చెప్పారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలకూ పదవులు ఇవ్వదలచుకోలేదని సీఎం స్పష్టంగా చెప్పారని తెలిపారు. 
 
అయితే, తితిదే ఛైర్మన్ కుర్చీపై ఆశపడటానికి ఓ కారణం ఉందన్నారు. తనకు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ.. చిన్ననాటి నుంచి టీటీడీ చైర్మన్ పదవి చేయాలని కోరిక ఉందని, అందుకే తన మనస్సులోని మాటను చంద్రబాబుకు చెప్పానని సినీ నటుడు వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments