Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలి-సత్తెనపల్లి తెదేపా నేతలు

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (14:34 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఆర్టీసీ బస్సుల చార్జీల పెంపును నిరసిస్తూ సత్తెనపల్లి పట్టణంలో బస్టాండ్ ముందు తెదేపా నేతలు ఫ్లకార్డులుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు మాట్లాడుతూ.. సామాన్య ప్రజలపై భారం మోపుతూ పెంచిన ఆర్.టి.సి చార్జీలను వెంటనే తగించాలి అని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తుంది.
 
ఎలక్షన్ ముందు స్వర్గం చూపిస్తాం అని చెప్పి ఇప్పుడు ప్రజలను నరకం లోకి నెడుతున్నారు, ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి పేద ప్రజల పై భారం పడకుండా చేయాలని ప్రభుత్వ న్ని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
 
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఆళ్ల సాంబయ్య, సయ్యద్ పేద కరిముళ్ల, రాష్ట్ర అంగన్వాడీ అధ్యక్షురాలు భీమినేని వందనదేవి, పార్టీ ఆదక్షులు చౌట శ్రీను, నాలబోతు పాపారావు, సంగం డైరీ డైరెక్టర్ పోపురి కృష్ణ రావు, బత్తుల నాగేశ్వరవు, సర్వేపల్లి సీతయ్య, ముప్పాళ్ల వైస్ ఎంపీపీ రావిపాటి మధు, పోట్ల ఆంజనేయులు,

జిల్లా పార్టీ విద్యార్థి సెక్రెటరీ వి.అజయ్ కుమార్, టౌన్ పార్టీ సెక్రెటరీ SK. మస్తానవలి, మరెళ్ళ మల్లేశ్వర రావు, ఎస్కే అబ్దుల్లా, బత్తుల చంద్రశేఖర్, సురె నరేంద్ర, పచ్చ సుధీర్, మక్కపాటి రవిచంద్ర, గన్నామనేని శ్రీనివాసరావు, గుర్రం వెంకటేశ్వర్లు, ఆడుసుమల్లి వీరు, సర్వేపల్లి వెంకట రావు, జింకా లోకేశ్వరవు, దేవతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments